కేంద్ర హోం:శాఖ మంత్రి అమిత్ షాతో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం నాడు భేటీ అయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకొన్న పరిస్థితులను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు కిషన్ రెడ్డి, అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్ధులు ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.