త్రివిధ దళాల్లో మూడేళ్ల కాలం పాటు సైనికులను చేర్చుకునేందుకు రూపొందించిన కొత్త పథకంపై ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. ఈ పథకం మరి కొన్ని నెలల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.