కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా కొన్ని బృందాలు నేడు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. అగ్నిపథ్ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే బంద్కు నేపథ్యంలో కేంద్రం, ఆయా రాష్ట్రాల పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.