Agnipath protests: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో హింసాత్మక నిరసనల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా విజయవాడ, కర్నూలు, తిరుపతి, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆర్మీ అభ్యర్థులు నిరసనలు తెలుపడానికి రావడంతో గుంటూరులో ప్రస్తుత వాతావరణం ఉద్రిక్తంగా మారింది.