పట్టపగలే నడిరోడ్డుపై... యువకున్ని చితకబాదిన గ్యాంగ్ (వీడియో)

హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రశాంత్ అనే యువకుడిని ఓ గ్యాంగ్ అత్యంత కిరాతకంగా కర్రలతో చితకబాదారు. కాలనీలోని జనావాసాల మధ్య ఈ ఘటన జరిగినా ఏ ఒక్కరూ అడ్డుకునే సాహసం చేయలేదు. అయితే యువకుడిని చితకబాదుతున్న వీడియోను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.   

Share this Video

హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రశాంత్ అనే యువకుడిని ఓ గ్యాంగ్ అత్యంత కిరాతకంగా కర్రలతో చితకబాదారు. కాలనీలోని జనావాసాల మధ్య ఈ ఘటన జరిగినా ఏ ఒక్కరూ అడ్డుకునే సాహసం చేయలేదు. అయితే యువకుడిని చితకబాదుతున్న వీడియోను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video