South Central Railway Announces Special Trains for Sankranthi 2026

Share this Video

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ భారీగా పెరగనున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలకు ప్రధాన మార్గాల్లో నడవనున్నాయి. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకోవాలని రైల్వే అధికారులు ప్రయాణికులకు సూచించారు.

Related Video