MMTs train accident : రైలు ప్రమాదంలో బతికిన లోకోపైలెట్

సోమవారం నాడు ఉదయం  కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఆగి ఉన్న ఇంటర్సిటీ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. 

Share this Video

సోమవారం నాడు ఉదయం కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఆగి ఉన్న ఇంటర్సిటీ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్యాబిన్ లోచిక్కుకుపోయిన లోకోపైలెట్ ను ఎనిమిది గంటల ప్రయత్నం తరువాత వెలికితీశారు.లోకోపైలట్ చంద్రశేఖర్ ప్రాణాలతోనే ఉన్నాడు. ఈ ప్రమాదం లోకోపైలెట్ తప్పిదం వల్లే చోటు చేసుకొందని రైల్వే ఏజీఎం బి.బి. సింగ్ అభిప్రాయడ్డారు.

Related Video