Asianet News TeluguAsianet News Telugu

సీజనల్ వ్యాధులపై మంత్రి ఈటల సమీక్ష (వీడియో)

హైదరాబాద్: సీజనల్ వ్యాధులపై మంత్రి ఈటెల రాజేందర్  సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శ్రీ ట్రస్ట్ ఆఫీస్ లో సోమవారం నాడు ఆయన సమీక్ష చేశారు. ఐఎఎస్ అధికారి శాంతికుమారి, రమేష్ రెడ్డి, శ్రీనివాస్, మాణిక్‌రాజ్ తో పాటు పలువురు  ఈ సమావేశంలో పాల్గొన్నారు.

హైదరాబాద్: సీజనల్ వ్యాధులపై మంత్రి ఈటెల రాజేందర్  సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శ్రీ ట్రస్ట్ ఆఫీస్ లో సోమవారం నాడు ఆయన సమీక్ష చేశారు. ఐఎఎస్ అధికారి శాంతికుమారి, రమేష్ రెడ్డి, శ్రీనివాస్, మాణిక్‌రాజ్ తో పాటు పలువురు  ఈ సమావేశంలో పాల్గొన్నారు.