బీదర్ లో కేసీఆర్ దొంగనోట్ల ప్రింటింగ్ ప్రెస్: బండి సంజయ్ సంచలన ఆరోపణలు

Share this Video

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలోని బీదర్‌లో బీఆర్ఎస్ అగ్రనేతకు దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందని, ఆ డబ్బునే ఎన్నికల్లో వినియోగించారని ఆరోపించారు. ఇలా కొందరు భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారని, తెలంగాణ మాత్రం ఆర్థికంగా నష్టపోయిందని విమర్శించారు. దొంగ నోట్ల ప్రింటింగ్ విషయాన్ని స్వయంగా ఓ పోలీస్ అధికారి తనకు చెప్పారన్నారు

Related Video