Asianet News TeluguAsianet News Telugu

క్వాలిటీ లేని మాస్కులతో చికిత్సా..డాక్టర్లపై బండిసంజయ్ ఫైర్

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సివిల్ ఆస్పత్రిలో ఎన్-95 మాస్కుల కొరతపై ఎంపీ బండి సంజయ్ సీరియస్ అయ్యారు. 

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సివిల్ ఆస్పత్రిలో ఎన్-95 మాస్కుల కొరతపై ఎంపీ బండి సంజయ్ సీరియస్ అయ్యారు. ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది, డాక్టర్లు సాధారణ మాస్కులు ధరించడం సరికాదని, ఎన్ 95 మాస్కులు ఎన్నికావాలన్నావెంటనే తెప్పించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే మరికొన్నిఎంపీ నిధులు కేటాయిస్తానని వివరించారు.