Asianet News TeluguAsianet News Telugu

ED Case : నాంపల్లి కోర్టుకో ఏపీ సీఎం జగన్..వ్యక్తిగత హాజరునుండి మినహాయింపు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారంనాడు హైద్రాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారంనాడు హైద్రాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరారు. కానీ నాంపల్లిలోని సీబీఐ కోర్టు మాత్రం మినహాయింపు ఇవ్వలేదు. కేసును ఈ నెల 17కు వాయిదా వేసింది.