కరోనా ప్రభావంతో కళతప్పిన గణేష్ శోభాయాత్ర

ప్రతి సంవత్సరం  గణేష్ నిమ్మజనం  అంటే  ఒక పండగ వాతావరణంలా  ఉండేది ఈసారి ఇలా ఉండడం బాధగా ఉందని భక్తులు అంటున్నారు . 

Share this Video

ప్రతి సంవత్సరం గణేష్ నిమ్మజనం అంటే ఒక పండగ వాతావరణంలా ఉండేది ఈసారి ఇలా ఉండడం బాధగా ఉందని భక్తులు అంటున్నారు . కోవిద్ కారణంగా భక్తులరాక తగ్గడం , నిమ్మజం కోసం వచ్చే విగ్రహాలుకూడా చాలా చిన్నవిగా ఉండడంతో వచ్చిన భక్తులు కూడా నిరుత్సహపడ్డారు . 

Related Video