Asianet News TeluguAsianet News Telugu

నేడే హుజురాబాద్ లో దళిత బంధు... సభా ప్రాంగణంలోకి భారీగా వరద నీరు

కరీంనగర్​ జిల్లా హుజూర్​బాద్​లో సోమవారం దళిత బంధు పథకాన్ని లాచనంగా ప్రారంభివంచనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకాన్ని భారీ బహిరంగసభలో దళిత ప్రజల సమక్షంలో ప్రారంభించనున్నారు సీఎం. ఈ సభ కోసం ఇప్పటికే హుజురాబాద్ మండలం శాలపల్లి ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి. అయితే ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి కేసీఆర్ సభా ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. జేసిబితో సభా ప్రాంగణం చుట్టూ మూడు ఫీట్ల మేర కందకం తవ్వించారు అధికారులు. ఈ గందకం గుంతల్లోకి వర్షపు నీరు చేరింది.  అంతేకాకుండా భారీ వర్షానికి సభ ఆవరణలోని రోడ్ల మీదకు నీరు చేరి గుంతల మయంగా మారింది. దీంతో అధికారులు బురద మయం అయిన మట్టి రోడ్లపై కంకర చూర వేసి లెవలింగ్ చేస్తున్నారు.  
 

కరీంనగర్​ జిల్లా హుజూర్​బాద్​లో సోమవారం దళిత బంధు పథకాన్ని లాచనంగా ప్రారంభివంచనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకాన్ని భారీ బహిరంగసభలో దళిత ప్రజల సమక్షంలో ప్రారంభించనున్నారు సీఎం. ఈ సభ కోసం ఇప్పటికే హుజురాబాద్ మండలం శాలపల్లి ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి. అయితే ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి కేసీఆర్ సభా ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. జేసిబితో సభా ప్రాంగణం చుట్టూ మూడు ఫీట్ల మేర కందకం తవ్వించారు అధికారులు. ఈ గందకం గుంతల్లోకి వర్షపు నీరు చేరింది.  అంతేకాకుండా భారీ వర్షానికి సభ ఆవరణలోని రోడ్ల మీదకు నీరు చేరి గుంతల మయంగా మారింది. దీంతో అధికారులు బురద మయం అయిన మట్టి రోడ్లపై కంకర చూర వేసి లెవలింగ్ చేస్తున్నారు.