సినిమా షో నడుస్తుండగా చెలరేగిన మంటలు ...

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని అంజిరెడ్డి థియేటర్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 

Naresh Kumar | Asianet News | Updated : Jan 24 2022, 06:02 PM
Share this Video

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని అంజిరెడ్డి థియేటర్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సినిమా ప్రదర్శన జరుగుతున్న సమయంలోనే ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రేక్షకులు లోపలుండడంతో ఆందోళన చెలరేగింది. కానీ అప్రమత్తమైన సిబంది మంటలను ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Related Video