కరీంనగర్ లో ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల లావాదేవీలు
సీఎం కేసీఆర్ లాంఛనంగా ధరణి పోర్టలను గురువారం ప్రారంభించారు.
సీఎం కేసీఆర్ లాంఛనంగా ధరణి పోర్టలను గురువారం ప్రారంభించారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ధరణి సేవలు అందుబాటులోకి వచ్చేలా సాంకేతికంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.