Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ 2024 :మిరాకిల్ మాన్ వచ్చేస్తున్నాడు

ఇటీవల ఘోర కారు ప్రమాదం నుంచి బయటపడ్డ రిషబ్ పంత్ ఎట్టకేలకు తిరిగి వస్తున్నాడు. 

ఇటీవల ఘోర కారు ప్రమాదం నుంచి బయటపడ్డ రిషబ్ పంత్ ఎట్టకేలకు తిరిగి వస్తున్నాడు. మార్చి 23న పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌కి దిల్లీ కేపిటల్స్ కెప్టెన్ గా తిరిగిరానున్నాడు. పంత్ జట్టులోకి తిరిగిరావడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఓ అభిమాని పేదలకు ఆహారం పంపిణీ చేశాడు.