ఖోఖో వరల్డ్ కప్.. శ్రీలంక Vs జర్మనీ మ్యాచ్ Highlights: Kho Kho World Cup | Asianet News Telugu
న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఖోఖో వరల్డ్ కప్ 2025 టోర్నీ ఉత్కంఠభరితంగా సాగుతోంది. భారతదేశపు సంప్రదాయ ఆటగా ప్రారంభమైన ఖోఖో.. 2025లో తొలి ఖోఖో ప్రపంచకప్ ద్వారా గ్లోబల్ స్థాయికి ఎదిగింది. ఈ టోర్నీలో ప్రపంచం నలుమూలల నుంచి 29 టీంలు పాల్గొంటున్నాయి. కాగా, శ్రీలంక Vs జర్మనీ మహిళల మధ్య జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ హైలైట్స్ చూసేయండి.