
దుమ్ము లేపిన ఇండియన్ ఉమెన్స్.. ఇండియా Vs మలేసియా మ్యాచ్ హైలైట్స్
ప్రపంచ దేశాల మధ్య సాగుతున్న ఖోఖో సమరంలో భారత్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఓవైపు పురుషులు, మరోవైపు మహిళలు అద్భుతంగా ఆడుతూ టైటిల్ దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఖోఖో ప్రపంచ కప్ 2025లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత మహిళల జట్టు... మరో విక్టరీ సాధించింది. శుక్రవారం (జనవరి 17న) న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో మలేసియాతో మ్యాచ్లో భారత మహిళలు పైచేయి సాధించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్ హైలైట్స్ చూసేయండి.