Pak Vs Ind: పాక్ ఓటమికన్నా కోహ్లీ సెంచరీ ఎక్కువగా బాధపెడుతోంది: పాక్ ఫ్యాన్స్ ఏడుపు

Share this Video

దుబాయ్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ భారత్- పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో పాక్ జట్టుపై 6 వికెట్ల తేడాతో టీమిండియా విజయకేతనం ఎగరేసింది. దాయాది దేశాన్ని 241 పరుగులకే కట్టడి చేసిన భారత్.. 42.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. దీంతో ఇండియన్ క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అటు, పాక్ ఫ్యాన్స్ మాత్రం షాక్ లోకి వెళ్లిపోయారు.

Related Video