Asianet News TeluguAsianet News Telugu

అపోహలకు తెరదించుతాం...కలిసి పోటీచేస్తాం...: అమిత్ షా

బీహార్ లోని వైశాలి లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ పుకార్లకు తెరదించాలనుకుంటున్నా అన్నారు.

బీహార్ లోని వైశాలి లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ పుకార్లకు తెరదించాలనుకుంటున్నా అన్నారు. బీహార్‌లో వచ్చేసారి జరగబోయే ఎన్నికలు నితీష్ కుమార్  నాయకత్వంలోనే జరుగుతాయని తెలిపారు. అంతేకాదు బిజెపి, జెడియు కలిసి పోటీ చేస్తాయని అమిత్ షా చెప్పారు.