
Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం
ఎథియోపియా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎథియోపియా పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా భారత్–ఎథియోపియా సంబంధాలు కొత్త దశకు చేరుకున్నాయని, ఇరు దేశాలు అధికారికంగా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్కు అంగీకరించినట్లు ప్రకటించాయి.