Asianet News TeluguAsianet News Telugu

ఒలింపిక్స్ ప్రారంభోత్సవం వేళ పారిస్ రైలు నెట్‌వర్క్ పై దాడి..

పారిస్ ఒలింపిక్స్ అధికారికంగా మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న తరుణంలో పారిస్ రైల్వే నెట్‌వర్క్ పై జరిగిన భారీ దాడి ఫ్రాన్స్ ను షాక్ కు గురిచేసింది. ఫ్రాన్స్ హై-స్పీడ్ TGV రైలు నెట్‌వర్క్‌పై ఈ దాడి జరిగిందని సమాచారం. దీంతో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు ముందు, ఫ్రెంచ్ రాజధానికి హైస్పీడ్ రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 50 వేల మంది పై ప్ర‌భావం ప‌డింది.

First Published Jul 26, 2024, 8:56 PM IST | Last Updated Jul 26, 2024, 8:56 PM IST

ఒలింపిక్స్ ప్రారంభోత్సవం వేళ పారిస్ రైలు నెట్‌వర్క్ పై దాడి..