నిఖిల్, యష్మి బండారం బయటపెట్టిన పృథ్వీ షాక్ లో గౌతమ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 వీకెండ్ వచ్చింది. కింగ్ నాగార్జున ఒక్కొక్కరి బాగోతం బయటపెడుతూ కడిగిపడేశారు. నవ్వుతూనే పెట్టాల్సిన మంట పెట్టేశాడు. యష్మి, నిఖిల్ బండారం బయటపెట్టడంతో పాటు పృథ్వీతోనే అన్నీ చెప్పించాడు. ఇక, ఈ విషయంలో గౌతమ్ కు మబ్బులు వీడిపోయాయి. ఈ ఎపిసోడ్ లో గెస్ట్ గా వచ్చిన హీరో సూర్య హైలైట్ అయ్యారు.

First Published Oct 27, 2024, 2:23 PM IST | Last Updated Oct 27, 2024, 2:23 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 వీకెండ్ వచ్చింది. కింగ్ నాగార్జున ఒక్కొక్కరి బాగోతం బయటపెడుతూ కడిగిపడేశారు. నవ్వుతూనే పెట్టాల్సిన మంట పెట్టేశాడు. యష్మి, నిఖిల్ బండారం బయటపెట్టడంతో పాటు పృథ్వీతోనే అన్నీ చెప్పించాడు. ఇక, ఈ విషయంలో గౌతమ్ కు మబ్బులు వీడిపోయాయి. ఈ ఎపిసోడ్ లో గెస్ట్ గా వచ్చిన హీరో సూర్య హైలైట్ అయ్యారు.