ఢిల్లీ వర్సెస్ చెన్నై: ఆల్ రౌండ్ ప్రతిభతో మ్యాచును కైవసం చేసుకున్న డిసి

IPL 2020 సీజన్‌లో మరో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది.

Share this Video

IPL 2020 సీజన్‌లో మరో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. సున్నాకే తొలి వికెట్‌ కోల్పోయినా 180 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి ఓవర్‌‌లో రెండు బంతులు మిగిలి ఉండగానే చేధించి, రికార్డు విజయం అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకున్న ఢిల్లీ, చెన్నై సూపర్ కింగ్స్‌ను కష్టాల్లోకి నెట్టేసింది.

Related Video