Asianet News TeluguAsianet News Telugu

యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత... పోలీసులపై లోకేష్ సీరియస్

చిత్తూరు : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

చిత్తూరు : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ప్రస్తుతం లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో సంసిరెడ్డిపల్లెలో పాదయాత్ర కొనసాగుతుండగా తనను పోలీసులు కొట్టారంటూ ఓ కార్యకర్త లోకేష్ కు ఫిర్యాదు చేసాడు. దీంతో పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్ జైలుకు పంపిస్తానంటూ హెచ్చరించారు.