మనబడి నాడు-నేడు : తాడేపల్లి క్యాంపు ఆఫీసులో జగన్ రివ్యూ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిగూడెం క్యాంప్ ఆఫీసులో సమావేశమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిగూడెం క్యాంప్ ఆఫీసులో సమావేశమయ్యారు. మనబడి నాడు, నేడు కార్యక్రమం మీద అధికారులతో సమావేశమైన ఆయన పలు అంశాలు చర్చించారు.