ఎన్టీఆర్ గారి శతజయంతి ఉత్సవాల మహానాడు లో వాలంటీర్లగా సేవలందించడం పూర్వజన్మ సుకృతం

 ఆంధ్రప్రదేశ్ యువత నిరుద్యోగులకు భవిష్యత్ మీద భరోసా కల్పిస్తూ సైకో పాలనకు వ్యతిరేకంగా మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ సమర శంఖారావం పూరించబోతుందని గుంటూరు జిల్లా తెలుగుయుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ తెలిపారు.

| Updated : May 27 2023, 03:22 PM
Share this Video

 ఆంధ్రప్రదేశ్ యువత నిరుద్యోగులకు భవిష్యత్ మీద భరోసా కల్పిస్తూ సైకో పాలనకు వ్యతిరేకంగా మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ సమర శంఖారావం పూరించబోతుందని గుంటూరు జిల్లా తెలుగుయుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ తెలిపారు.రాజమహేంద్రవరం మహానాడు -2023 లో గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో జిల్లాలో పలు చోట్ల నుండి వాలంటీర్లుగా సేవలందించేందుకు తెలుగుయువత తరలి వెళ్లారు.

Related Video