Asianet News TeluguAsianet News Telugu

యువతన గంజాయి బారి నుండి రక్షించాలని కోరుతూ టిడిపి భారీ ప్రదర్శన

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో యువత జీవితాలను గంజాయి బారి నుండి రక్షించాలని కోరుతూ గంజాయి అమ్మకం పైన గుంటూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు .  

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో యువత జీవితాలను గంజాయి బారి నుండి రక్షించాలని కోరుతూ గంజాయి అమ్మకం పైన గుంటూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు .  వైకాపా ప్రభుత్వం ,ఎస్ ఈ బి మరియు పోలీసు అధికారులు ఉక్కు పాదం మోపాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కోవెలమూడి రవీంద్ర (నాని) గారు, మాజి మంత్రి వర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, గుంటూరు తూర్పు ఇంచార్జ్ మొహమ్మద్ నసీర్ గారు మరియు రాష్ట్ర జిల్లా నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ తెలుగుయువత నాయకులతో కలిసి  నమూనా గంజాయి మొక్కలతో ప్రమాద హెచ్చరిక బోర్డులు ప్రదర్శిస్తూ పట్టభద్రుల వేషధారణలో గుంటూరు లోని జిల్లాయువత జీవితాలను గంజాయి బారి నుండి రక్షించాలని కార్యాలయం నుండి లాడ్జి సెంటర్ వరకు జిల్లా భారీ ప్రదర్శన నిర్వహించారు.

Video Top Stories