Asianet News TeluguAsianet News Telugu

జగన్ కక్ష, కార్పణ్యాలకు చెక్ పెట్టిందీ తీర్పు.. కిమిడి కళా వెంకట్రావ్

నిమ్మగడ్డ మీద హైకోర్టు తీర్పును తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తుందని ఆ పార్టీ నేత కిమిడి కళా వెంకట్రావు అన్నారు. 

నిమ్మగడ్డ మీద హైకోర్టు తీర్పును తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తుందని ఆ పార్టీ నేత కిమిడి కళా వెంకట్రావు అన్నారు. జగన్ కక్ష, కార్ఫణ్యాలతో కావాలని చేసిన ఈ చర్యకు హైకోర్టు చక్కటి జవాబిచ్చిందన్నారు. ఈ తీర్పుతో ప్రజాస్వామ్య విలువల్ని కాపాడిందని అన్నారు.