మ్యూజికల్ నైట్ కి అందరూ రండి.. ప్రతి రూపాయి సమాజానికే: తమన్ | Asianet News Telugu
విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15న NTR ట్రస్ట్ మ్యూజికల్ యుఫోరియా నైట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మీడియా సమావేశం నిర్వహించారు. తమన్ మాట్లాడుతూ... NTR ట్రస్ట్ మ్యూజికల్ యుఫోరియా నైట్ కు ప్రతి ఒక్కరూ తరలి రావాలని కోరారు.