Asianet News TeluguAsianet News Telugu

శ్రీశైలం విరాళం కౌంటర్ లో పాము.. భయాందోళనల్లో భక్తులు..

కర్నూలు జిల్లా , శ్రీశైలంలో మరోసారి పాము కలకలం రేపింది.

కర్నూలు జిల్లా , శ్రీశైలంలో మరోసారి పాము కలకలం రేపింది. ఈసారి మాడ వీధుల్లో విరాళం కౌంటర్ లోకి పాము ప్రవేశించింది. వెంటనే స్నేక్ క్యాచర్ కి సమాధానం ఇవ్వడంతో అతను వచ్చి పామును పట్టుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నాడు.