Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్

Share this Video

భారత్‌లో నైపుణ్యాలు ఉన్నప్పటికీ క్వాంటం టెక్నాలజీ రంగంలో మరింత పెట్టుబడులు అవసరం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నేషనల్ క్వాంటం మిషన్ ద్వారా ఈ రంగంలో పెట్టుబడులు పెంచడం, యువతకు నైపుణ్యాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు.

Related Video