Asianet News TeluguAsianet News Telugu

స్కూల్ విద్యార్థులకు జగన్ అన్న విద్య కనుక అందచేసిన ఎమ్యెల్యే వాసుపల్లి గణేష్

శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారి చేతుల మీదుగా క్వీన్ మేరీ హై స్కూల్, పాత పోస్ట్ ఆఫీస్ లో పంపిణీ చేయడం జరిగింది. 

శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారి చేతుల మీదుగా క్వీన్ మేరీ హై స్కూల్, పాత పోస్ట్ ఆఫీస్ లో పంపిణీ చేయడం జరిగింది.   42.34 లక్షల మంది ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ  ₹.650 కోట్ల ఖర్చుతో ‘స్టూడెంట్‌ కిట్లు’ జ‌గ‌న‌న్న విద్యా కానుక‌  ఇచ్చిన ఘనత  జగన్ డే అని అన్నారు . ఉపాద్యాయులు , అధిక సంఖ్యలో పిల్లలు & తల్లిదండ్రులు పాల్గొన్నారు.