Janasena Kiran Royal: అతని మాయలో పడి సర్వం కోల్పోయా: Lakshmi Shocking comments | Asianet Telugu

Galam Venkata Rao  | Published: Feb 11, 2025, 5:01 PM IST

జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్‌పై లక్ష్మీ అనే మహిళ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అతని మాయలో పడి తాను అన్నీ కోల్పోయానని చెప్పారు. తనలా ఎంత మందిని మోసం చేశారోనంటూ ఆడియో రికార్డింగ్స్ విడుదల చేశారు.