Asianet News TeluguAsianet News Telugu

ఏపీ సీఎం జగన్ పై లోకేష్ సంచలన వ్యాఖ్యలు...లోకేష్ పాదయాత్ర గురించి ఎద్దేవా చేసిన కొడాలి...

మాజీ మంత్రి కొడాలి నాని శనివారం తాడేపల్లి పార్టీ కార్యాలయం లో ప్రెస్ మీట్ నిర్వహించారు. 

మాజీ మంత్రి కొడాలి నాని శనివారం తాడేపల్లి పార్టీ కార్యాలయం లో ప్రెస్ మీట్ నిర్వహించారు. మొన్న చిత్తూరు జిల్లా లో లోకేష్ పాదయాత్ర సందర్భం గా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని ఉద్దేశించి ఒరేయ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దానికి ప్రతిస్పందన గా ఈ రోజు కొడాలి నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ లో లోకేష్ ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. నువ్వొక పప్పుగుత్తివని నీకు పాదయాత్ర ఎందుకు ఇంట్లో విశ్రాంతి తీసుకొమ్మని, నారా వారి పల్లె నుండి వలసలు పోయిన మీకు మాట్లాడే అర్హత లేదండి విరుచుకుపడ్డారు