Asianet News TeluguAsianet News Telugu

కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్రలో ఉద్రిక్తత... పోలీసులు-బిజెపి శ్రేణులు వాగ్వాదం

విజయవాడ: కేంద్ర పర్యటన శాఖ మంత్రి కిషన్ రెడ్డి విజయవాడలో చేపట్టిన ప్రజాఆశీర్వాద యాత్రలో ఉద్రిక్తత నెలకొంది. 

విజయవాడ: కేంద్ర పర్యటన శాఖ మంత్రి కిషన్ రెడ్డి విజయవాడలో చేపట్టిన ప్రజాఆశీర్వాద యాత్రలో ఉద్రిక్తత నెలకొంది. కిషన్ రెడ్డి వాహనం వెనకాలే ర్యాలీగా ఫాలో అవుతున్న తమను పోలీసులు అడ్డుకున్నారని బిజెపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై పోలీసులతో బిజెపి నాయకులు వాగ్వాదానికి దిగారు. తమను అడ్డుకున్న విషయాన్ని బిజెపి కార్యకర్తలు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు దృష్టికి తీసుకెళ్లగా ఆయన కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 

Video Top Stories