ఆ రెండు పార్టీలు మళ్లీ అధికారంలోకి రావు: KA Paul Shocking Comments | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Mar 10, 2025, 6:00 PM IST

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎంతో మందిని మోసం చేశాడని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ విమర్శించారు. అదే ప్రజారాజ్యం పార్టీ ఇప్పుడు జనసేన అయిందన్నారు. బుద్ధి ఉన్నావారెవరూ ఆ పార్టీలో చేరరన్నారు. టీడీపీ, జనసేన భవిష్యత్తులో అధికారంలోకి రావని జోస్యం చెప్పారు.