TTDలో అన్య మతస్తుల తొలగింపుపై జగన్ రియాక్షన్ | Asianet News Telugu
అన్య మతం పాటిస్తూ తిరుమలలో పని చేస్తున్న 18 మంది ఉద్యోగులను తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తించింది. వీరిపై చర్యలకు ఉపక్రమించింది. ఈ విషయంపై YSR కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు YS జగన్మోహన్ రెడ్డి స్పందించారు.