Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station

Share this Video

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ ఆధ్వర్యంలో హ్యూమనాయిడ్ రోబోట్ ‘ASC అర్జున్’ ను ప్రారంభించారు. ప్రయాణికులకు సమాచారం అందించడం, భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ రోబోట్‌ను ఉపయోగించనున్నారు. ఈ కార్యక్రమంలో RPF ఐజీ అలోక్ బోహ్రా, విశాఖపట్నం డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా పాల్గొన్నారు.