దేశం అద్భుతంగా మారాలంటే ఈ పనిచేయండి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Jan 18, 2025, 8:08 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్వచ్ఛ భారత్‌లో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ పేరిట నిర్వహించే ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా నంబూరులో ప్రారంభించారు ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. దేశం గొప్పగా ముందుకు సాగాలంటే శుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుచూపుతో చేపట్టే కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలన్నారు.

Read More...

Video Top Stories