Asianet News TeluguAsianet News Telugu

రైతుల కన్నీళ్లకు నువ్వే కారణం : సీఎం జగన్ పై చంద్రబాబు నాయుడు ఫైర్

రాష్ట్రంలో అకాల వర్షం వాళ్ళ దెబ్బతిన్నపంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు. ఉంగుటూరు నియోజకవర్గ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. 

రాష్ట్రంలో అకాల వర్షం వాళ్ళ దెబ్బతిన్నపంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు. ఉంగుటూరు నియోజకవర్గ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భముగా రైతులనుద్దేశించి మాట్లాడిన చంద్రబాబు సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. "గతంలో హుద్ హుద్ తుఫాను వచ్చినప్పుడు సీఎం కదా పర్యటించి ప్రజల కష్టాలు తీర్చాల్సింది అన్నావు, ఇప్పుడు అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోయినప్పుడు ఎక్కడ ఉన్నావు " అంటూ జగన్ మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు.

Video Top Stories