Asianet News TeluguAsianet News Telugu

టీటీడీ వివాదం : దేవాలయాలకో చట్టం.. మసీదులు, చర్చ్ లకో చట్టమా?.. విష్ణువర్ధన్ రెడ్డి

తిరుమల సంబంధించిన భూములే కాదు రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు అన్యక్రాతమైనటువంటి భూములమీద స్పష్టమైన విచారణ చేపట్టాలని బీజేపీ రాష్ట్రాఉపాధ్యక్షులు  విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. 

తిరుమల సంబంధించిన భూములే కాదు రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు అన్యక్రాతమైనటువంటి భూములమీద స్పష్టమైన విచారణ చేపట్టాలని బీజేపీ రాష్ట్రాఉపాధ్యక్షులు  విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. దేవాలయ భూములు ఒక రకమైన చట్టం, వక్ఫ్ బోర్డు, చర్చిలకు సంబంధించిన ఆస్తులుపై మరో రకమైన చట్టం లేకుండా ఒకటే చట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హిందుదేవాలయాల భూముల అమ్మకానికి సంబంధించిన విషయంలో చట్ట సవరణ చేయాలి డిమాండ్ చేశారు. 

Video Top Stories