Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ నాయకులతో కలిపి అధికారులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు ... అయ్యన్నపాత్రుడు

మన రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన, విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుంది.

మన రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన, విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుంది.ఇంతకుముందు మన రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి చూడలేదు.ప్రభుత్వ స్థలాలను విచ్చవిడిగా దోపిడీ చేస్తున్నారు.ఈ విషయం పై మన రాష్ట్రంలో మాట్లాడే నాధుడే లేడు అని అయ్యన్నపాత్రుడు అన్నారు .