AP Food Commission Chairman: ఫోన్లోనే అధికారులకి చెమటలు పట్టించిన ఫుడ్ కమీషన్ చైర్మన్

Share this Video

ఏపీ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్తా విజయప్రతాప్ రెడ్డి విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు అందుతున్న పోషకాహారం, సౌకర్యాలు, రికార్డుల నిర్వహణను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

Related Video