Asianet News TeluguAsianet News Telugu

గాంధీ జయంతి... మహాత్ముడికి ఏపీ సీఎం జగన్ నివాళి

అమరావతి :  భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళి అర్పించారు. 

అమరావతి :  భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళి అర్పించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటం వద్ద పూలు వేసి దండం పెట్టుకున్నారు వైఎస్ జగన్. ఈ సందర్భంగా గాంధీజి స్వాతంత్ర్య పోరాటాన్ని గుర్తుచేసుకున్న సీఎం... ఆయన అహింసా మార్గమే అందరికీ ఆదర్శమని అన్నారు.

Video Top Stories