శ్రీవారి సేవలో అంబానీ కొడుకు గోసేవ

Share this Video

ఆసియా కుమారుడు ముఖేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీఐపీ విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గో సేవలో పాల్గొన్నారు.

Related Video