ఇదివరకు సెలబ్రిటీలకు ఆటోగ్రాఫ్ ల ఇబ్బందులు ఉండేవి. కలనీయకుండా చేసేవారు ఫ్యాన్స్.. ఇప్పుడు సెల్ఫీల గోల పెరిగిపోయింది. స్టార్స్ ఇబ్బందులు గమనించకుండా సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు అభిమానులు. ఈక్రమంలోనే యంగ్ హీరో విశ్వక్ సేన్ ఓ అభిమానికి షాక్ ఇచ్చాడు.
Entertainment Mar 14, 2024, 10:23 AM IST
తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న విశ్వక్ సేన్ అండ్ గామి టీమ్
Entertainment Mar 14, 2024, 10:14 AM IST
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి..
Entertainment Mar 11, 2024, 12:13 PM IST
గోపీచంద్ మలినేని భార్య, కొడుకుని చూశారా.. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న వీరసింహారెడ్డి డైరెక్టర్
Entertainment Mar 11, 2024, 11:38 AM IST
తిరుమల శ్రీవారి సేవలో హీరో గోపీచంద్... ఫ్యాన్స్ ని ఎలా పలకరిస్తున్నాడో చూడండి
Entertainment Mar 9, 2024, 10:42 AM IST
దర్శకుడు సందీప్ రెడ్డి వంగ యానిమల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన నెక్స్ట్ స్పిరిట్ మూవీ చేస్తున్న క్రమంలో అప్డేట్ ఇచ్చారు.
Entertainment Mar 6, 2024, 3:20 PM IST
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను ఎట్టి పరిస్ధితుల్లో తగ్గించేది లేదన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. బ్రహ్మోత్సవాలు , వైకుంఠ ఏకాదశి తదితర పర్వదినాల్లో తప్పించి మిగిలిన సమాయాల్లో ఎన్ని లడ్లు కావాలంటే అన్ని పొందవచ్చన్నారు.
Andhra Pradesh Mar 2, 2024, 9:17 PM IST
అయోధ్య రాములోరికి (ayodhya balak ram) తిరుమల వెంకన్న (tirumala tirupati venkateswara swamy) సాయం అందించారు. క్యూ లైన్ల నిర్వహణ, భక్తుల క్రమబద్ధీకరణ వంటి విషయాలపై టీటీడీ (TTD) అధికారులు, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు (Shri Ram Janmabhoomi Teerthkshetra Trust) ప్రతినిధులకు అవగాహన కల్పించారు.
NATIONAL Feb 18, 2024, 8:26 AM IST
ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి రోజాకు అమరావతి నిరసన సెగ తగిలింది. తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లిన ఆమెను అమరావతి మహిళలు చుట్టుముట్టి నిరసన తెలిపారు.
Andhra Pradesh Feb 2, 2024, 11:45 AM IST
టీటీడీ (TTD) చరిత్రలోనే మొదటి సారిగా వార్షిక బడ్జెట్ రూ.5 వేల కోట్లు దాటింది. సోమవారం నిర్వహించిన టీటీడీ (Tirumala tirupati devasthanam) బోర్డు సమావేశం రూ. 5,141.74 కోట్ల బడ్జెట్ అంచనాలకు ఆమోద ముద్ర వేసింది.
Andhra Pradesh Jan 30, 2024, 12:53 PM IST
ఇటీవలే ప్రారంభమైన అయోధ్య రామమందిరం మరో తిరుమలను తలపిస్తోంది. భక్దుల దర్శనం, ఆదాయం విషయంలో రామమందిరం తిరుమలతో ఫోటీ పడుతోంది.
NATIONAL Jan 25, 2024, 8:19 AM IST
పవన్ కళ్యాణ్ అయోధ్యకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన ఓ మీడియా ఏజెన్సీతో మాట్లాడుతూ తిరుమల ప్రస్తావన చేశారు. ఇక పై నుంచి దక్షిణాది నుంచి కూడా ఎక్కువమంది భక్తులు అయోధ్యకు వస్తారని వివరించారు.
Andhra Pradesh Jan 22, 2024, 4:32 PM IST
ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ శ్రియ శరణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ నైవేద్య విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు.
Entertainment Jan 21, 2024, 4:13 PM IST
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతూ రోడ్డు ప్రమాదం బారినపడి మహిళా భక్తురాలు దుర్మరణం చెందింది.
Andhra Pradesh Jan 12, 2024, 12:45 PM IST
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయంపై ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పష్టత ఇచ్చారు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.
Andhra Pradesh Jan 11, 2024, 3:09 AM IST