తమది సామాన్యుల ప్రభుత్వమని ఏక్ నాథ్ షిండే అన్నారు. ఆటో రిక్షాలో సామాన్యులే ఉంటారని తెలిపారు. అందుకే అది మెర్సిడన్ కారును అధిగమించిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఉద్దవ్ ఠాక్రేను ఉద్దేశించి షిండే ట్వీట్ చేశారు.
NATIONAL Jul 6, 2022, 9:02 AM IST
కాలిఫోర్నియాకు చెందిన బిలిటీ ఎలక్ట్రిక్ కంపెనీ.. ప్రపంచం లోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఫ్యాక్టరీని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రముఖ EV వాహనాల తయారీ కంపెనీ ఫిస్కర్, హైదరాబాద్లో తమ రెండో ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ కంపెనీ సరసన బిలిటీ ఎలక్ట్రిక్ కంపెనీ ఏర్పాటు కానుంది. దీనిపై మంత్రి పువ్వాడ అజయ్ హర్షం వ్యక్తం చేశారు.
business Apr 20, 2022, 8:50 PM IST
ఎండల నుంచి తన కష్టమర్లను రక్షించేందుకు ఓ రిక్షా వాలా విన్నూత్నంగా ఆలోచించాడు. తన రిక్షాను మొత్తం ఓ మినీ గార్డెల్ లా మార్చేశాడు. అతడి ఆవిష్కరణకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
NATIONAL Apr 8, 2022, 11:02 AM IST
ఓ ఆటో డ్రైవర్ పై ట్రాన్స్ జెండర్లు దారుణానికి తెగబడ్డారు. అతనిమీద దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో తీవ్రరక్తస్రావంతో అతను ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనికి కారణం ఆ ఆటో డ్రైవర్ మరో ట్రాన్స్ జెండర్ లో లైంగిక సంబంధం పెట్టుకోవడమే కారణమని తెలుస్తోంది.
Telangana Mar 23, 2022, 11:04 AM IST
ఈ ఏడాది మరికొద్దిరోజుల్లో ముగియనుంది మరోవైపు కొత్త సంవత్సరం 1 జనవరి 2022 నుండి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST)నియమాలలో కొన్ని మార్పులు రానున్నాయి. దీనితో పాటు ఆన్లైన్ ఆటో రైడ్ ట్రావెల్, దుస్తులు, బూట్లు ధరించడం ఖరీదైనదిగా మారనున్నాయి.
business Dec 27, 2021, 11:20 AM IST
హర్యానాలోని గుర్గావ్లోని ఓ మహిళ ఢిల్లీ సమీపంలోని ఓ నగరంలో తనను ఆటోరిక్షా డ్రైవర్ కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినట్లు వివరిస్తూ ట్విట్టర్లో సుదీర్ఘమైన కథనాన్ని పోస్ట్ చేసింది. దాన్నుంచి తప్పించుకుని కదులుతున్న వాహనంలోంచి దూకాల్సి వచ్చిందని చెప్పింది. అంతేకాదు, ఈ సంఘటన ఆమె ఇంటికి కేవలం ఏడు నిమిషాల దూరంలో ఉన్న.. గుర్గావ్ సెక్టార్ 22 వద్ద జరిగిందని మహిళ ట్వీట్ చేసింది.
Viral News Dec 22, 2021, 12:07 PM IST
తమ కుటుంబానికి చేసిన సేవలకు గాను సామల్ కుటుంబానికి తన ఆస్తిని రాసి ఇచ్చినట్టుగా మినతి పట్నాయక్ తెలిపారు.తనతోనే సామల్ కుటుంబం ఉందని ఆమె తెలిపారు.
NATIONAL Nov 14, 2021, 9:36 AM IST
ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేయలేమని స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అనూజ్ కుమార్ సింగ్ చెప్పడం గమనార్హం. అయితే.. అతని విషయాన్ని పోలీసులు పరిగణలోకి తీసుకుంటామని చెప్పడం గమనార్హం.
NATIONAL Oct 25, 2021, 10:14 AM IST
ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఈ-రిక్షా మీదికి కారు దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. వీరిలో ఒకరు ఈ-రిక్షా డ్రైవర్ కాగా, మరొకరు అందులో ప్రయాణిస్తున్న మహిళ. ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది.
NATIONAL Jun 16, 2021, 12:48 PM IST
కోరుట్ల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి సుమారు రూ. రెండు కోట్లకు కుచ్చుటోపి వేసి పరారైన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి రిక్షా నడుపుకోవడానికి సుమారు పాతిక సంవత్సరాల క్రితం కోరుట్ల వచ్చాడు.
Telangana Apr 2, 2021, 4:34 PM IST
ఏదైనా సమస్యను పరిష్కరించడానికి లేదా కొత్త వాటిని కనుగొనడంలో భారతీయులు ఎప్పుడు ముందుంటారు.
Automobile Feb 28, 2021, 5:02 PM IST
ఏదైనా సమస్యను పరిష్కరించడానికి లేదా కొత్త వాటిని కనుగొనడంలో భారతీయులు ఎప్పుడు ముందుంటారు. ఇందుకు చాలా ఉదాహరణలు మనకు సోషల్ మీడియాలో లేదా నిజ జీవితంలో కనిపిస్తుంటాయి. ఇటీవల ఒక వ్యక్తి తన ఆటోను విలాసవంతమైన ఇంటిగా మార్చాడు. ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజం.. అవును ఈ ఇల్లుని అన్ని సౌకర్యాలతో నిర్మించాడు. ఇది చూసిన మహీంద్రా & మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఆ వ్యక్తి టాలెంట్ ని అభినందించి అతనితో కలిసి పనిచేయాలనే తన కోరికను వ్యక్తం చేశారు.
Automobile Feb 28, 2021, 11:21 AM IST
ఈ పోటీల్లో మానస విన్నర్ గా నిలవగా.. రన్నరప్ గా మాన్యా సింగ్ నిలిచింది. ఈ అమ్మాయి ఓ ఆటోవాలా కూతురు కావడం గమనార్హం.
Woman Feb 12, 2021, 10:44 AM IST
జాన్వీ కపూర్ ప్రస్తుతం `గుడ్లక్ జెర్రీ` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పంజాబ్లో శరవేగంగా జరుగుతుంది. దీన్ని ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ సెట్లో ఓ ఫన్నీ సీన్ చోటు చేసుకుంది. షూటింగ్ మధ్యలో జాన్వీ కపూర్ ఓ ఫన్నీ ఎపిసోడ్కి తెరలేపింది.
Entertainment Feb 11, 2021, 9:18 AM IST
కోవిడ్ మృతదేహం పట్ల అధికారులు నిర్లక్ష్యంగా ప్రవర్తించిన ఘటన గుంటూరు జిల్లా బాపట్లలో చోటుచేసుకుంది.
Andhra Pradesh Aug 13, 2020, 10:26 AM IST