రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని టీడీపీ (tdp) నేత కొమ్మారెడ్డి పట్టాభి (kommareddy pattabhi) విమర్శించారు. ప్రభుత్వ అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టినట్టుగా చెప్పుకొచ్చారు. నిజాలు మాట్లాడుతున్నందుకే తనపై దాడులు చేస్తున్నారని అన్నారు.
Andhra Pradesh Nov 8, 2021, 11:03 AM IST
వైసీపీపై (ysrcp) మండిపడ్డారు టీడీపీ (tdp) నేత, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ (kanakamedala ravindra kumar). వైసీపీ సంస్కారం లేని పార్టీ అని కనకమేడల రవీంద్ర కుమార్ ధ్వజమెత్తారు. సంస్కారం, నాగరికత గురించి వైసీపీ మాట్లాడటం దురదృష్టకరమని కనకమేడల దుయ్యబట్టారు
Andhra Pradesh Nov 2, 2021, 2:33 PM IST
టీడీపీ (tdp) అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) మండిపడ్డారు నగరి (nagari) వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే రోజా (roja). పట్టాభితో బూతు డ్రామాలు ఆడించి, కుప్పంలో బాంబు డ్రామా ఆడించి ప్రజలని నమ్మించాలని చూసినా ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితుల్లో లేరని రోజా సెటైర్లు వేశారు.
Andhra Pradesh Oct 30, 2021, 5:47 PM IST
ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.
NATIONAL Oct 29, 2021, 5:09 PM IST
పట్టాభిని అరెస్ట్ చేసిన కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై వేటు పడింది. ఆయనను అరెస్ట్ చేసే సమయంలో నిబంధనల ప్రకారం వ్యవహరించలేదన్న ఆరోపణలపై వీరిద్దరిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. బదిలీ వేటుకు గురైన వారిలో విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో (vijayawada police commissionerate) విధులు నిర్వహిస్తున్న ఏసీపీ రమేశ్, సీఐ నాగరాజు ఉన్నారు.
Andhra Pradesh Oct 29, 2021, 10:06 AM IST
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ను పోలీసు కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతించాలని పోలీసులు దాఖలు చేసిన ఓ పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యల్లో కుట్రకోణం దాగి ఉన్నదని, దానికి సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టడానికి ఆయనను కస్టడీలోకి తీసుకుంటామని గవర్నర్పేట పోలీసులు విజయవాడ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.
Andhra Pradesh Oct 28, 2021, 7:25 PM IST
వచ్చే నెల 17వ తేదీ నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఇవాళ జరిగిన AP Cabinetసమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. గవర్నర్ తో భేటీలో ఈ అంశాన్ని జగన్ గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు నవంబర్ 1వ తేదీన Ysr లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో పాటు వైఎస్ఆర్ అవార్డును ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.
Andhra Pradesh Oct 28, 2021, 5:56 PM IST
ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ నేతలు, అధికారులను టీడీపీ (tdp) నేతలు అసభ్యకరంగా దూషించడం అనాగరికమైన చర్య అన్నారు వైసీపీ (ysrcp) ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి (vijaya sai reddy) . టీడీపీ గుర్తింపును రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీల బృందం గురువారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని (election commission) కలిసింది.
Andhra Pradesh Oct 28, 2021, 5:21 PM IST
కేసీఆర్ విధానాలను వ్యతిరేకిస్తూ బండి సంజయ్ దీక్ష ... కల్పించుకోలేమన్న హైకోర్టు
NATIONAL Oct 28, 2021, 5:01 PM IST
ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు టీడీపీ, వైసీపీ (ysrcp) ఎంపీలు. పార్లమెంట్ లాబీలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్లు అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పోటాపోటీగా ఫిర్యాదులు చేశారు
Andhra Pradesh Oct 28, 2021, 3:32 PM IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘరామ కృష్ణరాజు (MP Raghu Rama Krishnam Raju) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని (Tdp leader Pattabhi) కస్టడీలో కొట్టారని అన్నారు.
Andhra Pradesh Oct 28, 2021, 2:31 PM IST
పర్యాటక రంగానికి (tourism ) 'ఏపీ' చిరునామాగా మారాలన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న భారీ టూరిజం ప్రాజెక్టులపై బోర్డు సమావేశం ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లనున్నారు. ఒక్కో ప్రాజెక్టుపై కనీసం రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. వివిధ ప్రాజెక్టులపై మొత్తంగా రూ.2868.6 కోట్లు ఖర్చు చేయనున్నారు.
Andhra Pradesh Oct 27, 2021, 4:50 PM IST
తెలంగాణకు చెందిన ఓ పోలీస్ అధికారితో టీడీపీ అధినేత చంద్రబాబు కుమ్మక్కయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ (Ysrcp) ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy). ఆ అధికారిపై తెలంగాణ సీఎంవోకు ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు
Andhra Pradesh Oct 27, 2021, 3:04 PM IST
టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడిపై (chandrababu naidu) వైసీపీ (ysrcp) ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) విమర్శలు గుప్పించారు. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు బృందానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (narendra modi), కేంద్ర మంత్రి అమిత్ షా (amit shah) అపాయింట్ మెంట్లు దొరకలేదన్న విషయం తెలిసిందే.
Andhra Pradesh Oct 27, 2021, 12:39 PM IST
తన ఇంటిపై జరిగిన దాడిలో తన కుమార్తె తీవ్రమైన మనోవేదనలోకి వెళ్లిందని ఆయన ఆ వీడియోలో పేర్కొన్నారు. తన కుమార్తెను తీసుకుని బయటకు వచ్చానని పట్టాభి వివరించారు. తన కుటుంబ సభ్యుల ప్రశాంతత కోసమే బయటకు వచ్చానని ఆయన తెలిపారు. తర్వలోనే మళ్లీ వచ్చి పార్టీలో క్రీయాశీలక పాత్ర నిర్వహిస్తానన్నారు.
Andhra Pradesh Oct 26, 2021, 9:05 PM IST