వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు సమాధి కట్టాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
Telangana Oct 3, 2023, 5:29 PM IST
గాంధీ భవన్ లో తనకు వ్యతిరేకంగా పోస్టర్ల వేయించడంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హస్తం ఉందని కాంగ్రెస్ నేత మధు యాష్కీ ఆరోపించారు.ఈ ఆరోపణలను సుధీర్ రెడ్డి కొట్టి పారేశారు.
Telangana Sep 4, 2023, 4:31 PM IST
బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులతో ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
Telangana Aug 16, 2023, 2:44 PM IST
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. కేంద్రం నుండి ఒక్క పైసా ఇవ్వనందుకే అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాలేదని ఎంపీపై మండిపడ్డారు.
Telangana Aug 9, 2023, 5:06 PM IST
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల పార్టీ అధ్యక్షులను మార్చడంపై కొందరు బుధవారం నాడు హైద్రాబాద్ బీజేపీ కార్యాలయంలో ఆందోళనకు దిగారు.
Telangana Jul 26, 2023, 2:00 PM IST
పీఎఫ్ఐకి చెందిన కీలక సభ్యుడు మహమ్మద్ ను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా మహమ్మద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Telangana Jun 14, 2023, 2:35 PM IST
ఎన్నికల్లో కుస్తీ, ఎన్నికల తర్వాత దోస్తీ చేయడం బీఆర్ఎస్, కాంగ్రెస్ ల నేజమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు.
Telangana Jun 1, 2023, 4:28 PM IST
విపక్ష నేతలకు ఓటు అడిగే హక్కు లేదని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. ఓటు అడిగేందుకు వచ్చే విపక్షాలను నిలదీయాలని మంత్రి కోరారు.
Telangana May 30, 2023, 4:49 PM IST
తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని మాజీ మంత్రి డి. శ్రీనివాస్ ప్రుకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తాను గాంధీ భవన్ కు చేరినట్టుగా డి.శ్రీనివాస్ తెలిపారు.
Telangana Mar 26, 2023, 10:35 AM IST
ధర్మపురి సంజయ్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా డీఎస్ గాంధీ భవన్ కు వెళ్లే అవకాశం ఉంది.
Telangana Mar 26, 2023, 9:48 AM IST
నిజామాబాద్ సహ పరిసర ప్రాంతాల్లో ఇవాళ ఉదయం భూకంపం సంబవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.1 గా నమోదైంది.
Telangana Feb 5, 2023, 9:16 AM IST
కామారెడ్డి జిల్లాలో నాటు తుపాకీ పేలి బుధవారంనాడు ఒకరు మృతి చెందారు. సిరికొండ అటవీ ప్రాంతంలో వేట నుండి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు నాటు తుపాకీ పేలింది. ఈ ఘటనలో రావోజీ మృతి చెందారు.
Telangana Jan 19, 2023, 11:03 AM IST
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ రైతు జేఏసీ నేతలు మంగళవారంనాడు భేటీ అయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే విలీన గ్రామాల కౌన్సిలర్లు రాజీనామాలు చేయాలని డెడ్ లైన్ విధించారు.
Telangana Jan 17, 2023, 11:38 AM IST
జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ రైతులు ఇవాళ ఆందోళనకు దిగారు. జగిత్యాల- నిజామాబాద్ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. మాస్టర్ ప్లాన్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Telangana Jan 16, 2023, 2:55 PM IST
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో గల్ఫ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ గల్ఫ్ ఏజంట్ బోర్డు తిప్పేశాడు. ఈ విషయమై బాధితులు డిచ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Telangana Jan 10, 2023, 1:31 PM IST